- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ దుర్ఘటనలో టికెట్ లేని ప్రయాణికులకు కూడా కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు టికెట్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఈ దుర్ఘటనలో ప్రమాదానికి గురైన వారందరికీ పరిహారం అందుతుందని రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
Next Story






